నీట్‌ పీజీ మొదటి విడత కౌన్సెలింగ్‌ ఫలితాల విడుదల
మెడికల్‌ పీజీలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ పీజీ అడ్మిషన్స్‌-2020 మొదటి విడత కౌన్సెలింగ్‌ ఫలితాలను మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) విడుదల చేసింది. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 20 లోగా సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాలని కోరింది. నీట్‌ పీజీ పరీక్షను జనవరి 5న నిర్వహించారు. ఫలితాలను అధికారిక …
ఓయూ హాస్టళ్లు మూసివేత..
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని హాస్టళ్లు, మెస్‌లను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కరోనా ప్రభావంతో ఈ నెల 31వ తేదీ వరకు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అందుకనుగుణంగా ఓయూ అధికారులు చర్యలు చేపట్టారు. విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు అందరూ హాస్టళ్లను…
కరీంనగర్‌ ప్రజలకు మంత్రి గంగుల కమలాకర్‌ భరోసా
కరీంనగర్‌లో కరోనా నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. మంత్రి నేడు కరీంనగర్‌ పట్టణంలో క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రజలకు భరోసా కల్పించారు. నగరం మొత్తం శానిటైజేషన్‌ చేపడుతున్నట్లు తెలిపారు. మన నగర భవిష్యత్‌ మన చేతుల్లోనే ఉందని.. మన నగరాన్ని మనమే …
విస్తరణ దిశగా బీజీఎల్‌!
సంప్రదాయ ఇంధన వనరుల వైపు వాహనదారులు ఆసక్తి కనబరుస్తుండటంతో కంప్రెస్‌డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ) బంకుల విస్తరణ జరుగుతున్నది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ప్రధాన నగరాలకూ పైపులైను ద్వారా సీఎన్‌జీ సరఫరా చేయాలని భాగ్యనగర్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ (బీజీఎల్‌) భావిస్తున్నది. ఇప్పటివరకు కాకినాడ నుండి విజయవాడ మీదు…
బుల్లితెర టు వెండితెర
బుల్లితెర టు వెండితెర బంజారాహిల్స్‌:  వారంతా బుల్లి తెరపై మెరిసి ఆ తర్వాత వెండితెరపై మైమరపిస్తున్నారు. సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. టీవీ నటులుగా వెలుగొందిన అనంతరం చలనచిత్రాలపై దృష్టి సారించి ఔరా అనిపిస్తున్నారు. ఒకప్పుడు వెండితెరపై కనిపించాలంటే నాటకాల్లో నటించి.. ప్రతిభను కనబరిచి స…
Image
గవర్నర్‌ను కలిసిన సీఎం జగన్ దంపతులు
రాజ్‌భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతీరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గవర్నర్‌కు జగన్ వివరించారు. చాలా రోజుల తర్వాత గవర్నర్‌తో సీఎం భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి దంపతుల …